Thursday, September 19, 2024
HomeతెలంగాణPalakurthi: వెలిగిపోయిన సోమేశ్వరాలయం

Palakurthi: వెలిగిపోయిన సోమేశ్వరాలయం

మహా శివరాత్రి సందర్భంగా మహిమాన్వితమైన ప్రముఖ పుణ్యక్షేత్రం, స్వయంభు శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో జరిగిన శివ పార్వతి ల కల్యాణోత్సవం లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఆలయంలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఎర్రబెల్లి ట్రస్ట్ ఛైర్ పర్సన్ ఉషా దయాకర్ రావు దంపతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వామి – అమ్మ వార్ల కు పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి దంపతులు. ఈ కార్యక్రమంలో మంత్రి కుటుంబ సభ్యులు, మనవలు, మనవరాళ్ళు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News