Sunday, April 13, 2025
HomeతెలంగాణHyd: పటాన్ చెరులోఉప్పొంగిన భక్తి భావం

Hyd: పటాన్ చెరులోఉప్పొంగిన భక్తి భావం

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణంలోని మైత్రి గ్రౌండ్ లో మహా శివరాత్రి సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నిర్వహించిన జన జాగరణ…స్వర లింగోద్భవం కార్యక్రమం జన సంద్రం అయ్యింది. పట్టణం హరహర శంభో…ఓం నమః శివాయ నామాలతో మారుమోగాయి. ఈ కార్యక్రమానికి మత్స్య శాఖ, సినిమా ఆటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ మంజుల జైపాల్ రెడ్డి, అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, శాసన మండలి మాజీ ప్రోటెం ఛైర్మన్ భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News