Friday, September 20, 2024
HomeతెలంగాణSangareddy: నిమజ్జనం పర్యవేక్షించిన కలెక్టర్ క్రాంతి వల్లూరు

Sangareddy: నిమజ్జనం పర్యవేక్షించిన కలెక్టర్ క్రాంతి వల్లూరు

నిరంతర పర్యవేక్షణలో..

సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువు వద్ద ఏర్పాటు చేసిన నిమజ్జన శోభాయాత్ర కొనసాగుతున్న తీరును, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, అదనపు చంద్రశేఖర్ అదనపు ఎస్పీ సంజీవ్ రావు పరిశీలించారు.

- Advertisement -

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిమజ్జనం శోభాయాత్ర సాఫీగా కొనసాగేలా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.

నిమజ్జనోత్సవం నేపథ్యంలో పోలీసులు, ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న తీరును నిశితంగా పర్యవేక్షణ చేస్తున్నారని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News