Tuesday, September 24, 2024
HomeదైవంMantralayam: రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం 2.94 కోట్లు

Mantralayam: రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం 2.94 కోట్లు

3 కోట్ల ఆదాయం..

ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం శ్రీ మఠంకు సెప్టెంబరు నెల హుండీ ఆదాయం రూ. 2,94,57,810 నగదు లభించినట్లు మేనేజర్ వెంకటేశ్ జోషి తెలిపారు. బంగారం 70.500 మిల్లి గ్రామ్స్, వెండి 1240 గ్రాములు లభించిందని వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News