Wednesday, September 25, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan to Tirumala on 27th: ఈనెల 27న తిరుమలకు జగన్‌

Jagan to Tirumala on 27th: ఈనెల 27న తిరుమలకు జగన్‌

లడ్డూ వివాదం నేపథ్యంలో..

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం శ్రీ వైయస్‌.జగన్మోహన్‌రెడ్డిగారు తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. ఈనెల 27, శుక్రవారం రాత్రికి ఆయన తిరుమల చేరుకుంటున్నారు. మరుసటి రోజు సెప్టెంబరు 28, శనివారం ఉదయం ఆయన స్వామివారిని దర్శించుకుంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News