Friday, September 27, 2024
HomeఆటCM Revanth with Chess champs: FIDE చెస్ ఒలంపియాడ్ ఛాంపియన్స్ తో సీఎం...

CM Revanth with Chess champs: FIDE చెస్ ఒలంపియాడ్ ఛాంపియన్స్ తో సీఎం రేవంత్

సీఎం ఇంట్లో ఛాంపియన్స్..

జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన FIDE చెస్ ఒలంపియాడ్ లో స్వర్ణపథకం సాధించిన తెలంగాణ ఆటగాళ్లు. FIDE చెస్ ఒలంపియాడ్ లో స్వర్ణపథకాలు సాధించిన తెలంగాణ ఆటగాళ్లను అభినందించిన సీఎం

- Advertisement -

భారతదేశం తరపున మొదటిసారి స్వర్ణపథకాలు సాధించిన తెలంగాణ ఆటగాళ్లు అర్జున్ (హన్మకొండ) , ద్రోణవల్లి హారిక( ఖమ్మం). ఇద్దరు ఆటగాళ్లకు చెరో రూ.25లక్షలు నగదు ప్రోత్సాహకం ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

2024 సెప్టెంబర్ 10 నుంచి 23 వరకు బుడా పెస్ట్, హాంగరీలో జరిగిన FIDE చెస్ ఒలంపియాడ్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News