Friday, September 20, 2024
HomeతెలంగాణKTR: అతిపెద్ద ఎస్ఈజీగా చందనవెల్లి

KTR: అతిపెద్ద ఎస్ఈజీగా చందనవెల్లి

ఐదేళ్ల క్రితం చందనవెల్లిలో ఒక్క పరిశ్రమ కూడా లేదని ఇప్పుడు ఇక్కడికి బడా కంపెనీలన్నీ తరలి వస్తున్నట్టు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. సమీప భవిష్యత్తులో చందనవెల్లి అతిపెద్ద ఎస్ఈజీగా మారుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లి లోని వెల్స్పన్ పరిశ్రమలో రెండవ యూనిట్ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ఇక్కడ తయారయ్యే సగం ఉత్పత్తులు అమెరికాలోని సిలికాన్ వ్యాలీకే వెళ్తాయని కేటీఆర్ చెప్పడం విశేషం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News