Thursday, October 3, 2024
HomeతెలంగాణKTR effigy burnt in Gandhi Bhavan: కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన మహిళా...

KTR effigy burnt in Gandhi Bhavan: కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన మహిళా కాంగ్రెస్

కేటీఆర్ సారీ చెప్పాల్సిందే..

గాంధీ భవన్ సమీపంలోని నాంపల్లి చౌరస్తాలో టీపీసీసీ మహిళ కాంగ్రెస్ అధ్యక్షులు సునీతా రావ్ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన మహిళ కాంగ్రెస్ కార్యకర్తలు.. సునీతా రావ్.. అధ్యక్షులు, మహిళ కాంగ్రెస్..

- Advertisement -

కేటీఆర్ గతంలో మహిళ పట్ల చేసిన అనుచిత వాక్యాలకు నిరసనగా మహిళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన. నాంపల్లి చౌరస్తాలో కేటీఆర్ దిష్టి బొమ్మ దగ్ధం చేసిన మహిళ కాంగ్రెస్.

మహిళల మీద ట్రొల్స్ చేయడం తగదు.. వెంటనే కేటీఆర్ క్షమాపణలు చెప్పాలి. కేటీఆర్ మహిళల పైన అనుచిత వాక్యాలు మనకపోతే చెప్పుదెబ్బలు తప్పవు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం జీరోకి పరిమితం అవుతారని హెచ్చరించిన మహిళా కాంగ్రెస్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News