Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Shilpa Bhuvaneswar Reddy: అసత్య ప్రచారాలు చేస్తే తగిన బుద్ది చెబుతాం

Shilpa Bhuvaneswar Reddy: అసత్య ప్రచారాలు చేస్తే తగిన బుద్ది చెబుతాం

శ్రీశైలం నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండడం జీర్ణించుకోలేక తప్పుడు మెసేజీలు, నిరాధార మెసేజీలతో అసత్య ప్రచారం చేస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు శిల్పా భువనేశ్వర్ రెడ్డి. ఇటు పార్టీ క్యాడర్ పై అటు పార్టీపై తప్పుడు ఆరోపణలు సృష్టించి వైసీపీని, పార్టీ క్యాడర్ ను నష్టపరిచి, విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తున్న, తప్పుడు మెసేజ్లు పెడుతున్న శిఖండిలకు తగిన బుద్ధి చెబుతామని శ్రీశైలం నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త శిల్పా భువనేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. దమ్ముంటే ప్రజాక్షేత్రంలో ఎదుర్కోవావని, తప్పుడు ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు ఉన్నా తీసుకు రావాలని సవాలు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News