Thursday, October 3, 2024
HomeదైవంIbrahimpatnam: వంద మందికి పైగా చిన్నారులకు పూజలు

Ibrahimpatnam: వంద మందికి పైగా చిన్నారులకు పూజలు

కన్యా పూజ..

ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలో బిజెపి రాష్ట్ర నాయకులు నాయిని రజిని సత్యనారాయణ దంపతులు, దేవీ నవరాత్రులు పురస్కరించుకొని, మొదటి రోజు కావడంతో బాలా త్రిపుర సుందరిగా దర్శనమిచ్చే అమ్మవారు చిన్నారి రూపంగా భక్తులు కొలుస్తారు. కనుక ఈ నేపథ్యంలో వంద మంది పైగా చిన్నారులకు పాదాలు కడిగి, వాయనం ఇచ్చారు.

- Advertisement -

అనంతరం వారికి ఇష్టమైన భోజన ప్రసాదాలు, పొంగలి రవ్వ కేసరి లాంటి అనేక వంటకాలు ప్రసాదంగా సమర్పించి, చిన్నారులకు, వందలాదిమంది భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు.

ఉత్తర భారత దేశ సాంప్రదాయంగా ముఖ్యంగా వైష్ణవి దేవి ఆలయంలో చేసే ప్రక్రియను కార్యచరణను అవలంబించారు. ఇలాంటి దైవభక్తి కార్యక్రమాల వల్ల సమాజంలో శాంతిని ప్రశాంతతని నెలకొల్ప బడుతుందని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News