Sunday, October 6, 2024
HomeతెలంగాణYadadri: ప్లీనరీ సమావేశాలకు భువనగిరి జిల్లా నాయకులు

Yadadri: ప్లీనరీ సమావేశాలకు భువనగిరి జిల్లా నాయకులు

ఢిల్లీలో జరుగుతున్న 33వ, ప్లీనరీ సమావేశాలకు యాదాద్రి భువనగిరి జిల్లా నాయకులు హాజరయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా రీజనల్ ప్రెసిడెంట్ మోత్కూరి ఐలయ్య, రీజనల్ సెక్రటరీ కూసంగి శ్రీనివాస్ , డివిజన్ ప్రెసిడెంట్ సుంకు సతీష్ కుమార్ రెడ్డి, డివిజన్ సెక్రెటరీ గ్యార నర్సింగరావు , డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంజ మహేష్, డివిజన్ ట్రెజరర్ రాపోలు రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News