Friday, September 20, 2024
HomeదైవంSrisailam: దత్తాత్రేయ స్వామి విశేష పూజ

Srisailam: దత్తాత్రేయ స్వామి విశేష పూజ

శ్రీశైలం మహాక్షేత్రంలో లోక కళ్యాణం కోసం దేవస్థానం వారు ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం కింద నెలకొని ఉన్న దత్తాత్రేయ స్వామి వారికి విశేష పూజలు నిర్వహించింది. ప్రతి గురువారం ఈ కైకర్యాన్ని దేవస్థానం సర్కారీ సేవగా నిర్వహిస్తోంది. ఈ పూజా కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని ముందుగా మహా గణపతి పూజ జరిపించారు. తర్వాత దత్తాత్రేయ స్వామికి పంచామృత అభిషేకం విశేష పూజాధికాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని త్రిఫల వృక్షం కింద దత్తాత్రేయ స్వాముల వారు తపస్సు చేశారని ప్రతీక అందుకే ఈ వృక్షాన్ని దత్తాత్రేయ వృక్షమని పిలుస్తారు.

- Advertisement -




సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News