Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన అబ్దుల్ నజీర్

AP: గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన అబ్దుల్ నజీర్

రాజ్‌భవన్‌లో ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా జస్టిస్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా. గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్, వైయస్‌ భారతి దంపతులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, హైకోర్టు న్యాయమూర్తులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గాన్నారు. ఆతరువాత రాజ్ భవన్ లో హై టీ కార్యక్రమం సాగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News