Friday, October 25, 2024
HomeతెలంగాణPCC chief to Delhi: ఢిల్లీకి పీసీసీ చీఫ్ మహేష్

PCC chief to Delhi: ఢిల్లీకి పీసీసీ చీఫ్ మహేష్

2 రోజుల..

ఢిల్లీ బయలు దేరిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఇవాళ , రేపు రెండు రోజులు ఢిల్లీలో ఉండనున్న పీసీసీ అధ్యక్షుడు. పార్టీ పెద్దలతో కలిసే అవకాశం. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం. కార్యవర్గం కూర్పు ఇతర అంశాలు చర్చకు వచ్చే అవకాశం. రేపు సాయంత్రం ఢిల్లీలో జరగనున్న వీహెచ్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో
పాల్గొననున్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News