Friday, September 20, 2024
HomeదైవంYadadri: వటపత్ర సాయి అలంకారంలో శ్రీ స్వామివారు

Yadadri: వటపత్ర సాయి అలంకారంలో శ్రీ స్వామివారు

హంసవాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చాడు యాదగిరిగుట్టలోని స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ స్వామి వారు వటపత్ర సాయి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చాడు. ఉదయం వటపత్ర సాయి అలంకరణ చేసి తిరువీధిలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్, కలెక్టర్ పమేళా సత్పతి, జెసి దీపక్ తివారి, ఈవో గీత, చైర్మన్ నరసింహమూర్తి , డీఈవో దోర్భల భాస్కర శర్మ, ఏఈఓ గజ్వేల్ రమేష్ బాబు తదితర ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News