Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Srisailam: పారిశుధ్య సిబ్బందికి సన్మానం

Srisailam: పారిశుధ్య సిబ్బందికి సన్మానం

శ్రీశైలంలో ఈనెల 11-21వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా సాగాయి. ఈ ఉత్సవాలు విజయవంతంగా పూర్తవడాన్ని పురస్కరించుకుని పారిశుధ్య విభాగంలో పనిచేసే సిబ్బందికి సన్మానం చేశారు. కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న ఆదేశాల మేరకు పారిశుధ్య విభాగం సహాయ కార్యనిర్వహణాధికారి ఫణిధర ప్రసాద్ పారిశుద్ధ్య విభాగ సిబ్బందికి శ్రీస్వామివారి శేషవస్త్రం, లడ్డు ప్రసాదాలను అందజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News