Friday, April 11, 2025
HomeతెలంగాణKomuravelli: మల్లన్నకు పోటెత్తిన భక్తులు

Komuravelli: మల్లన్నకు పోటెత్తిన భక్తులు

శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల ఆరవ ఆదివారం సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అడిషనల్ డిసిపి అడ్మిన్ ఎస్. మహేందర్ పార్కింగ్ ప్రదేశాలను, శీఘ్ర దర్శనం, వీఐపీ దర్శనం, సాధారణ దర్శన ప్రదేశాలను, టెంపుల్ ఆవరణను పరిశీలించారు. ఆదివారం ఒక్కరోజే దాదాపు 50 వేల భక్తులు మల్లన్న దర్శనం చేసుకున్నారు. వారందరికీ దర్శనం సజావుగా జరిగేటట్టు పోలీసు వారు తగిన బందోబస్తు నిర్వహించేలా చూశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News