Sunday, October 6, 2024
HomeదైవంYadadri: సింహవాహనంపై ఊరేగిన నారసింహుడు

Yadadri: సింహవాహనంపై ఊరేగిన నారసింహుడు

యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నారసింహుడు సింహ వాహనంపై ఊరేగారు. ఓవైపు బ్రహ్మోత్సవాలు, మరోవైపు ఆదివారం కూడా కావటంతో యాదగిరి గుట్టపైకి భక్తులు పోటెత్తారు. దిల్ రాజు సహా పలువురు ప్రముఖులు స్వామి సన్నిధికి వచ్చారు. ఈనేపథ్యంలో కొండంతా కళకళలాడిపోయింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News