Friday, September 20, 2024
HomeతెలంగాణMahabubnagar: హోరెత్తిన తెలంగాణ చౌరస్తా

Mahabubnagar: హోరెత్తిన తెలంగాణ చౌరస్తా

రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధ్వర్యంలో బిజెపి హటావో దేశ్ బచావో నినాదాలతో దద్దరిల్లింది మహబూబ్ నగర్ లోని తెలంగాణ చౌరస్తా . కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరల ను వెంటనే తగ్గించాలని మహిళలతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

- Advertisement -

కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరకు నిరసనగా భారత రాష్ట్ర సమితి పార్టీ అదేశాల మేరకు మంత్రి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో పట్టణానికి చెందిన మహిళలు, BRS పార్టీ మహిళా కార్యకర్తలు, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి ధర్నా కార్యక్రమంలో జరిగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News