అన్నమాచార్య భావనా వాహిని వ్యవస్థాపక అధ్యక్షులు పద్మ శ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభా రాజు గారి సారధ్యంలో “సత్య కృతి నృత్య ధామమ్” గురువు శ్రీ బాలాజీ శిష్యులు నిహారికా “కంచ దళయదాక్షి” కృతి మరియు భామా కలాపాని, అనికా “కొలువైతివా… రంగశాయి.. కొలువైతివా”, “దశావతారాలు” పాటకు దుర్గా “కొలువై ఉన్నాడే దేవ దేవుడు”, అనన్యా “గోవిందా శ్రిత గోకుల్ బృందా” కీర్తనలకు కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/03/b-1-8-1024x768.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/03/c-4-878x1024.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/03/d-1024x768.jpg)