ఉమ్మడి గుంటూరు జిల్లా స్ధానిక ప్రజా ప్రతినిధులతో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ సమావేశమయ్యారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలతో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్.జగన్ దిశానిర్దేశం చేశారు.
- Advertisement -
ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో ఈ సమావేశం ఉత్సాహంగా సాగింది.
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/bc7348f5-5f79-409e-863e-6f9ea7effee8-963x1024.jpg)
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/2652a2f5-4885-4830-957b-2bb1648ad591-1024x355.jpg)
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/12df8b63-844e-41ca-9bf8-864145605478-1024x763.jpg)
![](https://teluguprabha.net/wp-content/uploads/2025/02/0dde41b9-7b25-4c08-8eb3-2e63e0f6b0a0-1024x387.jpg)