Monday, February 24, 2025
Homeఆంధ్రప్రదేశ్Srisailam: శ్రీశైలంలో గవర్నర్ అబ్దుల్ నజీర్

Srisailam: శ్రీశైలంలో గవర్నర్ అబ్దుల్ నజీర్

మల్లన్న సన్నిధిలో..

సుప్రసిద్ధ శైవక్షేత్రమైన శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల దర్శనార్థమై ఈరోజు సాయంత్రం సున్నిపెంట హెలిప్యాడ్‌కు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్.

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ కి ఘనంగా స్వాగతం పలికిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్డు భవనాలు, పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్.

అనంతరం సున్నిపెంట హెలిప్యాడ్ నుండి శ్రీశైలంలోని భ్రమరాంబా అతిథి గృహం చేరుకున్న రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News