Saturday, October 5, 2024
Homeనేషనల్Jagan Delhi tour: అమిత్ షాతో జగన్ భేటీ

Jagan Delhi tour: అమిత్ షాతో జగన్ భేటీ

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ అయ్యారు. పీయూష్ గోయల్ సహా పలువురు కేంద్ర మంత్రులతో జగన్ భేటీ కానున్నారు. వైసీపీ ఎంపీలతోనూ సీఎం జగన్ సమావేశమయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News