Friday, September 20, 2024
HomeతెలంగాణMallapur: హనుమాన్ అర్థ మండల దీక్షలు ప్రారంభం

Mallapur: హనుమాన్ అర్థ మండల దీక్షలు ప్రారంభం

వాల్గొండ గ్రామ నది ఒడ్డున ఉన్నహనుమాన్ దీక్షా పీఠంలో గురుస్వామి బాల్యపల్లి శశికాంత్ శర్మ ఆధ్వర్యంలో హనుమాన్ అర్ధమండల (21రోజుల ) దీక్షలు ప్రారంభమయ్యాయి. గురుస్వామి శశికాంత్ శర్మ స్వాములకు మాలాధారణ చేశారు. సుమారు 250 మందికి పైగా స్వాములు హనుమాన్ దీక్ష తీసుకున్నారు. మాల వేసుకున్న స్వాములకు గురుస్వామి దీక్ష, మాల ధారణ నియమాలను తెలిపారు. జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో హనుమాన్ దీక్షా పరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News