Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Maddikera: రంగనాథుడి ఆదాయం 33 లక్షల పైమాటే

Maddikera: రంగనాథుడి ఆదాయం 33 లక్షల పైమాటే

రంగనాథుని హుండీ లెక్కింపు. మద్దికేర మార్చి 18 తెలుగు ప్రభ ఐటెం నెంబర్ వన్

- Advertisement -

మద్దకెరలోని పెరవలి రంగనాథ స్వామి వారి హుండీ ఆదాయం 33 లక్షలు దాటింది. అధికారి సుబ్బరాయుడు ఆధ్వర్యంలో భక్తులు, మాజీ ధర్మకర్తలు పాల్గొని స్వామివారి హుండీని లెక్కించారు. ఇందులో గత ఎడాది మార్చి 21 నుండి గత నవంబర్ 29 వరకు రూ 12 లక్షల 86, ఎనిమిది వందల తొంబై రెండు రూపాయలు నవంబర్ 29 నుండి ఏడాది మార్చి 18 వరకు ఏర్పాటు చేసిన హుండీలో 14 లక్షల 5 వేల 836 స్వామివారికి చదివింపుల ద్వారా మూడు లక్షల 27 వేల 98 రూపాయలు, బ్రహ్మోత్సవాల సేవా టికెట్ ద్వారా రెండు లక్షల 66,835 ఉభయముల ద్వారా 70000 వచ్చినట్లు మొత్తం 33 లక్షల 66 వేల 661 వచ్చినట్లు తెలిపారు. గతేడాదికన్నా ఈ ఏడాది అధికంగా స్వామివారి ఆదాయం పెరిగిందని వారి వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News