ఎమ్మెల్సీగా కొత్తగా ఎన్నికైన ఎంవీ రామచంద్రా రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను రామచంద్రా రెడ్డి కలిశారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/03/Ram-2-1024x883.jpg)
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/03/Ram-1-1024x726.jpg)
ఎమ్మెల్సీగా కొత్తగా ఎన్నికైన ఎంవీ రామచంద్రా రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను రామచంద్రా రెడ్డి కలిశారు.