Saturday, October 5, 2024
HomeతెలంగాణYadadri: ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య భారీ ర్యాలీ

Yadadri: ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య భారీ ర్యాలీ

రామన్నపేట మండలం టీఆర్ఎస్ శ్రేణుల ఆత్మీయ సమ్మేళనంలో 24 గ్రామాల నుండి వచ్చిన పెద్ద ఎత్తున కార్యకర్తలతో సభా ప్రాంగణం దాకా భారీ ఎత్తున సుమారు 3000 మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో 24 గ్రామాల నుండి వచ్చిన ప్రజా ప్రతినిధులు, వివిధ గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు ప్రభుత్వంతో లబ్ధి పొందిన వివిధ గ్రామాల ప్రజలు అభిమానులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News