Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: ముఖ్యమంత్రిని కలిసిన కొత్త ఎమ్మెల్సీ

AP: ముఖ్యమంత్రిని కలిసిన కొత్త ఎమ్మెల్సీ

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిశారు నూతన ఎమ్మెల్సీగా ఎన్నికైన పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిశారు పలువురు వైఎస్సార్‌ జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో ఈ భేటీ మర్యాదపూర్వకంగా సాగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News