Friday, June 6, 2025
Homeకెరీర్Sri Chaitanya: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో శ్రీ చైతన్య ఆధిపత్యం

Sri Chaitanya: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాల్లో శ్రీ చైతన్య ఆధిపత్యం

నేడు విడుదలైన ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్‌డ్‌(IIT-JEE ADVANCED 2025) ఫలితాల్లో శ్రీ చైతన్య ప్రభంజనం సృష్టించింది. ఆలిండియా 1st ర్యాంక్ తో పాటు, ఓపెన్ కేటగిరిలో ఆలిండియా 3, 5, 6, 11 ర్యాంకులతో యావత్ భారతదేశంలో విస్తరించిన శ్రీ చైతన్య తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. IIT-JEE ADVANCED 2025 ఆలిండియా 1st ర్యాంక్ VANGALA AJAY REDDY (GEN-EWS), JEE MAIN 2025లో 300కి 300 మార్కులతో ఆలిండియా 1st ర్యాంక్ సాధించడం గమనార్హం.

- Advertisement -

టాప్ ర్యాంకుల్లోనూ, టోటల్ ర్యాంకుల్లోనూ తిరుగులేని అగ్రస్థానంతో దూసుకెళ్ళింది శ్రీచైతన్య, ఆలిండియా 1వ ర్యాంక్ D.G.RUTVIK SAI (HT.No: 256055278 (OBC), ఆలిండియా ఓపెన్ కేటగిరిలో 3వ ర్యాంక్ MA-JIDHUSAIN (HTNo: 251134112), 5వ ర్యాంక్ UJJWALKESARI (HT.No: 252016104), 6వ ర్యాంక్ AKSHAT KUMAR CHAURASIA HTNO: 254065055″), 11వ ర్యాంక్ ARNAV NIGAM (HT.No: 251109039), 16వ ర్యాంక్ DEVDUTTA MAJHI (HT.No:255053116*), 18వ ర్యాంక్ RUTVIK SAI (HT.No: 256055278), 19వ ర్యాంక్ VANGALA AJAY REDDY HT.No: 256131009), ఓపెన్ క్యాటగిరీలో టాప్ 10 లోపు 3 ర్యాంకులతో పాటు, 20 లోపు 7 ర్యాంకులు, 50 లోపు 19 ర్యాంకులు మరియు 100 లోపు 29 ర్యాంకులు సాధించారు.

ఈసారి కూడా ఐఐటీల్లో మొదటి వరుసతో పాటు మొత్తం సీట్లలోనూ అత్యధిక శాతం శ్రీచైతన్య విద్యార్థులదేనని ఈ సందర్భంగా విద్యాసంస్థల CEO & అకడమిక్ డైరెక్టర్ శ్రీమతి సుష్మ హర్షం వ్యక్తం చేశారు. దీనంతటికి కారణమైన దేశంలో నిష్ణాతులైన టాప్ ఫ్యాకల్టీతో ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ విధానాల్లో నాణ్యమైన శిక్షణను అందిస్తూ… అనితర సాధ్యమైన ప్రోగ్రాములతో, మైక్రోషెడ్యూల్స్, ఆలిండియా టెస్ట్ సీరీస్ ప్రోగ్రాములతో మాత్రమే ఇంతటి అద్భుతమైన ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. అందువల్లే IIT ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా విద్యార్థులు శ్రీ చైతన్యనే కోరుకుంటున్నారని వివరించారు. ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందిని ఆమె అభినందించారు.

శ్రీ చైతన్య విద్యాసంస్థలు గురించి..

1986లో ప్రారంభమైన శ్రీచైతన్య గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, గుజరాత్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, ఒరిస్సా మరియు అస్సాం అంతటా విస్తరించి ఉంది. 900 శాఖలతో, 9 లక్షల మందికి పైగా విద్యార్థులకు సేవలు అందిస్తోంది. JEE, NEET, టాప్ నుండి 100 పర్సంటైల్ ర్యాంక్ హెూల్టర్లను మరియు ఆలిండియా టాప్ ర్యాంకర్లను అందిస్తుంది. నాలుగు దశాబ్దాల్లో శ్రీచైతన్య ఆసియాలోనే అతిపెద్ద విద్యా సంస్థగా అవతరించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News