నేడు విడుదలైన దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జేఈఈ-అడ్వాన్స్డ్(JEE-Advanced 2025) ఫలితాల్లో SR విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు అద్భుతమైన విజాయాలను సాధించారు. ఈ ఫలితాలతో జాతీయ స్థాయిలో SR విజయపథాన్ని మరోసారి ఎగురవేశారు.
JEE(Advanced) 2025 ప్రవేశ పరీక్షలో SR విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు జాతీయ M. RAVI CHANDRA REDDY (ROLL. No. 256015010) 8వ ర్యాంక్, V. NAGA SIDDHARTHA (ROLL. No. 256196129), 13వ ర్యాంక్ P. SAKSHI (ROLL. No. 256159038) 40వ ర్యాంకు మరియు A. ANUSRI (ROLL. No. 256183009) 47వ ర్యాంకు సాధించి SR కీర్తి ప్రతిష్ఠను జాతీయ స్థాయిలో నిలబెట్టారు.






వీటితో పాటు ఓపెన్ మరియు అన్ని కేటగిరీలు కలిపి జాతీయ స్థాయిలో వరుసగా 8, 13,40,47,68,90, 106, 115, 123, 204, 265, 269, 279, 279, 376, 389, 395, 438, 452, 464, 465,506,555, 566, 570, 594, 633, 662, 698, 772, 784,839,886 మరియు ఎన్నో ర్యాంకులు సాధించారు.
JEE(ADVANCED) లో విద్యార్థులు సాధించిన ఈ విజయాలకు సంతోషాన్ని తెలియజేస్తూ SR విద్యా సంస్థల చైర్మన్ శ్రీ వరదారెడ్డి గారు, డైరెక్టర్లు శ్రీ. మధుకర్ రెడ్డి గారు మరియు శ్రీ. సంతోష్ రెడ్డి గారు భవిష్యత్లో మరింత అత్యుత్తమైన ర్యాంకులు సాధించేలా తీర్చిదిద్దుతామని ఆశాభావాన్ని వ్యక్తీకరించారు. గత 50 సంవత్సరాలలో పటిష్టమైన ప్రణాళికలతో హైస్కూల్, జూనియర్ కాలేజీ, ఎంసెట్, ఐఐటీలలో విద్యనందిస్తూ ప్రతి సంవత్సరం రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షలలో అత్యుత్తము ర్యాంకులు సాధిస్తున్న మా విద్యార్థులు ఈ సంవత్సరం IPE, JEE(MAIN), TS-EAPCETలో కూడా విశిష్టమైన మార్కులు, ర్యాంకులు సాధించారు. ఈ ఫలితాలు విద్యార్థులందరికీ స్ఫూర్తిదాయకం కావాలని ఆకాంక్షించారు. మా సంస్థలలో విద్యనభ్యసించిన వారు దేశ, విదేశాలలో వేలమంది ఉన్నతమైన పదవులలో ఉన్నారని తెలుపుటకు సంతోషిస్తున్నామని తెలిపారు.