Friday, June 6, 2025
HomeఆటEngland: టీమిండియాతో తొలి టెస్టు.. ఇంగ్లాండ్ జట్టు ఇదే

England: టీమిండియాతో తొలి టెస్టు.. ఇంగ్లాండ్ జట్టు ఇదే

త్వరలో టీమిండియా(India)-ఇంగ్లాండ్(England)జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. జూన్ 20న తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది. దీంతో ఈ టెస్టు కోసం తమ జట్టును ఇంగ్లాండ్ తాజాగా ప్రకటించింది. ఇప్పటికే ఐదు టెస్టులకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించిన విషయం విధితమే.

ఇంగ్లాండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలీ, బెన్ డకెట్, జేమీ ఒవర్టన్, ఓలీ పోప్, జో రూట్, జేమీ స్మిత్, జోష్‌ టంగ్, క్రిస్ వోక్స్

భారత్ జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News