Friday, September 20, 2024
HomeతెలంగాణKarimnagar: రైతులను పరామర్శించిన గంగుల

Karimnagar: రైతులను పరామర్శించిన గంగుల

కరీంనగర్ జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన పంటలను మంత్రి గంగుల కమలాకర్ స్థానిక యంత్రాంగంతో కలిసి పరిశీలించారు.  గతంలో ఎకరాకు 1000 రూపాయలు మాత్రమే ఇచ్చిన చోట స్వయంగా కేసీఆర్ తెలంగాణ రైతాంగానికి అండగా ఎకరాకు 10,000 నష్ట పరిహారాన్ని ప్రకటించగా  దానికి కొనసాగింపుగా  అకాల వర్షాలతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామన్నారు.  ఈ విషయంలో ఏ రైతు నుండి ఫిర్యాదులు రాకుండా అధికార యంత్రం పనిచేయాలని మంత్రి గంగుల ఆదేశించారు మంత్రి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News