Saturday, September 21, 2024
Homeఆంధ్రప్రదేశ్Ontimitta: ఒంటిమిట్ట రాములోరి కల్యాణానికి సకలం సిద్ధం

Ontimitta: ఒంటిమిట్ట రాములోరి కల్యాణానికి సకలం సిద్ధం

ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ ఆహ్వాన శుభపత్రికను అందజేశారు టీటీడీ ఛైర్మన్‌ వై.వీ.సుబ్బారెడ్డి, ఈవో ఏ.వి. ధర్మారెడ్డి. ముఖ్యమంత్రికి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు టీటీడీ ఛైర్మన్, ఈవో. ఏప్రిల్‌ 5 వ తేది రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం జరుగనుంది. ఈ నెల 30 నుంచి ఏప్రిల్‌ 09 వరకు ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు సాగనున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News