Sunday, October 6, 2024
HomeతెలంగాణKangti: ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఖేడ్ ఎమ్మెల్యే

Kangti: ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఖేడ్ ఎమ్మెల్యే

నారాయణఖేడ్ నియోజకవర్గం లోని కంగ్టి మండల కేంద్రంలో తడ్కల్ గ్రామంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పాల్గొని కార్యకర్తలకు ధైర్యాన్ని ఇచ్చారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ నిజానికి ఇప్పుడున్న ముఖ్యమంత్రిలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మనసున్న మహారాజు అని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు.  బసవేశ్వర సంగమేశ్వర ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి ప్రతి పొలానికి సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.   ఈ కార్యక్రమంలో జడ్పిటిసి లలితాంజనేయులు ఎంపీపీ సంగీత వెంకటరెడ్డి పలు గ్రామాల సర్పంచ్ పార్టీ అధ్యక్షులు ఎంపీటీసీలు కార్యకర్తలు పాల్గొన్నారు

- Advertisement -

కంగ్టి మండలంలలో బుధవారం రోజున పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఖేడ్ ఎమ్మెల్యే పాల్గొన్నారు,కంగ్టి నుండి కామారెడ్డి జిల్లా బార్డర్ వరకు కోటి 83 లక్షలతో బిటి రోడ్డు శంకుస్థాపన చేశారు అదేవిధంగా మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంలో 20లక్షలతో బోర్గి పాఠశాలను అభివృద్ధి చేశారు అదేవిధంగా పలు సీసి రోడ్లకు శంకుస్థాపన చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News