Friday, September 20, 2024
HomeతెలంగాణHyd: అర్హులైన వారికి పట్టాలు మంజూరు, శంభీపూర్ రాజుకు సన్మానం

Hyd: అర్హులైన వారికి పట్టాలు మంజూరు, శంభీపూర్ రాజుకు సన్మానం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో 58 జీఓ క్రింద ఇళ్లు నిర్మించుకున్న వారికి క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించగా, వీరిలో అర్హులైన 1558 వారికి పట్టాలను ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఅర్ఎస్ పార్టీ అద్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపుర్ రాజు మంజూరు చేయించారు. దీంతో లబ్దిదారులంతా శంభీపూర్ రాజును మర్యాదపూర్వకంగా కలిసి, సన్మానించారు. 

- Advertisement -

ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, పాక్స్ చైర్మన్లు మిద్దెల బాల్ రెడ్డి, నరేందర్ రాజు, GHMC కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, కౌన్సిలర్లు శంబీపూర్ క్రిష్ణ, అనంత స్వామి, రవీందర్ యాదవ్, గోపాల్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, సీనియర్ నాయకులు మొహమ్మద్ రఫి, సుబ్బారావు, మల్లేష్, సుధాకర్ రెడ్డి,130 డివిజన్ అధ్యక్షులు పోలె శ్రీకాంత్,దుండిగల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు శివ యాదవ్, యువజన అధ్యక్షులు శ్రీకాంత్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News