Saturday, September 21, 2024
HomeతెలంగాణTSTDC: టూరిజం కార్పొరేషన్ ఛైర్మెన్ గా గెల్లు

TSTDC: టూరిజం కార్పొరేషన్ ఛైర్మెన్ గా గెల్లు

‘తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్’ చైర్మన్ గా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. సిఎం నిర్ణయం మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News