Thursday, September 19, 2024
Homeతెలంగాణజాతరలో సందడి చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి

జాతరలో సందడి చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి

గోపాల్ పేట మండలకేంద్రంలోని కోదండ రామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు హాజరై, జాతరలో తినుబండారాలు కొనుగోలు చేసి, ఎద్దుల బండలాగుడు పోటీలు ప్రారంభించారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News