Thursday, September 19, 2024
Homeనేషనల్Modi in Hyd: హైదరాబాద్ లో మోడీ

Modi in Hyd: హైదరాబాద్ లో మోడీ

ఉదయం 11.30కు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయంలో దిగారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇక్కడి నుంచి 11.45కు రోడ్డుమార్గాన సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు..

- Advertisement -

⇒ 11.47 నుంచి 11.55దాకా రైల్వేస్టేషన్‌లో సికింద్రాబాద్‌–తిరుపతి వందేభారత్‌ రైలు పరిశీలన, మొదటి బోగీలో పిల్లలతో మాటామంతీ, డ్రైవింగ్‌ కేబిన్‌లో సిబ్బందిని కలుసుకుంటారు.

⇒ 11.55 గంటలకు జెండా ఊపి సికింద్రాబాద్‌–తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రారంభిస్తారు.

⇒ మధ్యాహ్నం 12.15 గంటలకు పరేడ్‌ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు.

⇒ 12.20 నుంచి 12.30 దాకా కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్, కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి ప్రసంగాలు

⇒ 12.30 నుంచి 12.37 దాకా సీఎం కేసీఆర్‌ ప్రసంగం…

⇒ 12.37 నుంచి 12.50 మధ్య రిమోట్‌ ద్వారా అభివృద్ధి పథకాల శిలాఫలకాల ఆవిష్కరణ. షార్ట్‌ వీడియోల ప్రదర్శన.

⇒ 12.50 నుంచి 1.20 వరకు ప్రధాని మోదీ ప్రసంగం

⇒ 1.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి తిరుగు ప్రయాణం   

► సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆధునీకరణకు శంకుస్థాపన చేయనున్న మోదీ

► సికింద్రాబాద్‌–తిరుపతి వందేభారత్‌ రైలు ప్రారంభోత్సవం

► ఎంఎంటీఎస్‌ సరీ్వసుల ప్రారంభం.. మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌ లైన్‌ జాతికి అంకితం ..బీబీనగర్‌ ఎయిమ్స్‌లోపలు పనులకు భూమి పూజ

► పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు

► పరేడ్‌గ్రౌండ్స్‌ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించటం మోడీ షెడ్యూల్ లో భాగంగా ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News