Friday, September 20, 2024
HomeతెలంగాణMLA Vivekananda: ‘ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్‘ సౌకర్యాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

MLA Vivekananda: ‘ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్‘ సౌకర్యాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కుతుబుల్లాపూర్ జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని జయరాం నగర్ హెచ్పి పెట్రోల్ పంప్ లో ఉచితంగా ప్రజల దాహార్తిని తీర్చేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన శాశ్వత వాటర్ ప్యూరిఫైర్ ను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమానికి ముందుకు వచ్చిన నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డి మరియు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News