Sunday, October 6, 2024
HomeతెలంగాణSambhipur Raju: శంభీపూర్ రాజుని కలిసిన స్థానికులు

Sambhipur Raju: శంభీపూర్ రాజుని కలిసిన స్థానికులు

ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు కలిశారు. శంభీపూర్ లోని కార్యాలయంలో రాజుని వీరంతా మర్యాదపూర్వకంగా కలిశారు. తమ కాలనీల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని వీరంతా కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News