Saturday, April 12, 2025
HomeఆటAP: సీఎం జగన్ తో ఎన్‌సీసీ డైరెక్టర్‌ జనరల్‌ భేటీ

AP: సీఎం జగన్ తో ఎన్‌సీసీ డైరెక్టర్‌ జనరల్‌ భేటీ

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసిన ఎన్‌సీసీ డైరెక్టర్‌ జనరల్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ గుర్భీర్‌పాల్‌ సింగ్‌ భేటీ అయ్యారు. ఏపీలో ఎన్‌సీసీ సేవలను మరింత విస్తరించడంతో పాటు, ప్రత్యేకంగా ఎన్‌సీసీ డైరెక్టరేట్‌ కూడా ఏర్పాటుచేయనున్నట్లు ముఖ్యమంత్రికి వివరించారు ఎన్‌సీసీ డీజీ. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి అవసరమైన పూర్తి సహకారాన్ని అందించనున్నట్లు సీఎం హామీ ఇచ్చారు.

- Advertisement -

క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ముఖ్యకార్యదర్శి జి. వాణీ మోహన్, ఎన్‌సీసీ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ (ఏపీ, తెలంగాణ) ఎయిర్‌ కమాండర్‌ పి.మహేశ్వర్, కల్నల్‌లు వి.వి.శ్రీనివాస్, వివేక్‌ షీల్, స్టాఫ్‌ ఆఫీసర్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ రిషి రాజ్‌ సింగ్, లైసన్‌ ఆఫీసర్స్‌ వి.సత్యం, పి.శ్రీనివాసరావు సీఎంతో భేటీ అయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News