Friday, September 20, 2024
HomeతెలంగాణSreenivas Goud: ఎక్సైజ్ &  టూరిజం అధికారులతో సమీక్ష

Sreenivas Goud: ఎక్సైజ్ &  టూరిజం అధికారులతో సమీక్ష

మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోనే తన క్యాంపు కార్యాలయంలో ఎక్సైజ్ &  టూరిజం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నీరా పాలసీలో భాగంగా నీరా ప్రాసెసింగ్, బాటిలింగ్ లపై అధికారులతో చర్చించారు.  ఈ కార్యక్రమంలో టూరిజం ఎండి మనోహర్, ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు డేవిడ్ రవికాంత్ దత్త రాజ్ గౌడ్ చంద్రయ్య ES లు సత్యనారాయణ, రవీందర్రావు, అరుణ్ కుమార్, విజయ్ భాస్కర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News