Friday, September 20, 2024
Homeఇంటర్నేషనల్Yemen stampede: 85కు చేరిన తొక్కిసలాట మృతులు, 322 మందికి తీవ్ర గాయాలు

Yemen stampede: 85కు చేరిన తొక్కిసలాట మృతులు, 322 మందికి తీవ్ర గాయాలు

యెమెన్ దేశంలో జరిగిన తొక్కిసలాట ఇప్పటికే 85 మంది ప్రాణాలు తీసింది. ఇంకా చాలామంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.  కడు పేదదేశమైన యెమెన్ లో రంజాన్ సాయంలో ఈ భారీ తొక్కిసలాట జరిగింది.  ఇక గాయపడ్డవారి సంఖ్య వందల్లో ఉందని ఆ దేశం వెల్లడించింది.  322 మంది గాయపడగా వారిలో చాలామంది పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మరణించినవారిలో అత్యధికులు మహిళలు, చిన్న పిల్లలు ఉన్నట్టు హుతి సెక్యూరిటీ అధికారులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News