Thursday, September 19, 2024
HomeతెలంగాణBansuwada: ఇక మనం ఆకాశం వైపు చూడక్కర్లేదు

Bansuwada: ఇక మనం ఆకాశం వైపు చూడక్కర్లేదు

బీర్కూరు మండలం దామరంచ గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి. ఈ కార్యక్రమంలో DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి గారు, RDO రాజా గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. ఈసందర్భంగా జరిగిన గ్రామ సభలో స్పీకర్ పోచారం గారు మాట్లాడుతూ…. ఇక మనం ఆకాశం వైపు చూడక్కర్లేదని, రాష్ట్రంలో ఆయకట్టు బాగా పెరిగి, ప్రాజెక్టుల వల్ల ఏడాదిపొడవునా నీళ్లు అందుబాటులోకి వచ్చిందన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News