Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Bandiathmakuru: మినీ గోకులాల పెండింగ్ బిల్లులు క్లియర్ చేయండి

Bandiathmakuru: మినీ గోకులాల పెండింగ్ బిల్లులు క్లియర్ చేయండి

బండిఆత్మకూరు మండలంలో గత ప్రభత్వములో నిర్మించిన రెండు, నాలుగు, ఆరు పశువులు కలిగిన 63 మినీ గోకులాలకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, వాటన్నింటినీ మే 31 2023 లోపల సరైయినటువంటి రిపోర్టులతో ఎన్ఆర్ఈజీఎస్ బిల్లింగ్ లో అప్లోడ్ చెయ్యాలని పశుసంవర్థక శాఖ ఏడి డాక్టర్ ధనుంజయుడు ఆదేశించారు. వీటికి సంబంధించి వెటర్నరీ సిబ్బంది, గోపాల మిత్రాలు పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వాసుదేవగుప్తా, ఎపిఒ వసుధ, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ అనూష, గోపాలమిత్రాలు, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది తదితలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News