Saturday, April 19, 2025
Homeనేరాలు-ఘోరాలుMadhira: వృద్ధ దంపతుల ఆత్మహత్య

Madhira: వృద్ధ దంపతుల ఆత్మహత్య

పురుగుల మందు తాగి వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మధిర పట్టణం మడుపల్లిలో చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఈ దంపతులు ఆత్మహత్యకు పాల్పడినట్టు దంపతులు కుమారుడు వెంకటనారాయణ తెలిపాడు. శుక్రవారం తెల్లవారుజామున మడుపల్లి గ్రామంలో ఇద్దరు వృద్ధ దంపతులు పుచ్చకాయల చిన్న నరసింహయ్య వయసు 85 సంవత్సరాలు, పుచ్చకాయల గౌరమ్మ వయస్సు 75 సంవత్సరాలు ఇద్దరు కూడా కుటుంబ కలహాల వల్ల పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా శనివారం చికిత్స పొందుతూ ఇద్దరు కూడా చనిపోయారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News