Friday, September 20, 2024
Homeనేషనల్Aurangabad: రేపే ఔరంగాబాద్ సభ, హాజరవ్వనున్న కేసీఆర్

Aurangabad: రేపే ఔరంగాబాద్ సభ, హాజరవ్వనున్న కేసీఆర్

రేపు ఛత్రపతి శంభాజీ నగర్ (ఔరంగాబాద్) పట్టణంలోని “జబిందా” మైదానంలో జరిగే బీఆర్ఎస్ సభకు అన్ని ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ భారీ బహిరంగ సభకు హాజరవ్వనున్నారు. సభ ఏర్పాట్లను పరిశీలించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.

- Advertisement -

ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్,ఐడిసి ఛైర్మన్ వేణుగోపాల చారీ, టిఎస్ఐఐసి ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు,బిఆర్ఎస్ పార్టీ జాతీయ ప్రదాన కార్యదర్శి హిమాన్షు తివారీ,బిఆర్ఎస్ నాయకులు అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News