Tuesday, May 20, 2025
HomeదైవంAhobilam: వైశాఖ మాస నరసింహ జయంతి

Ahobilam: వైశాఖ మాస నరసింహ జయంతి

ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఎగువ అహోబిలంలో వైశాఖ మాస నరసింహ జయంతి పురస్కరించుకొని ఆదివారం బ్రహ్మోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారిని శ్రీదేవి భూదేవి స్వామివార్లను ప్రత్యేకంగా అలంకరించి సాంప్రదాయబద్ధంగా ప్రధాన అర్చకులు పూజ నిర్వహించారు. శ్రీ సేల్వర్ కుత్తు ఉత్సవం జరిగింది. జయంతి బ్రహ్మోత్సవానికి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News