Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: నారాయణ విద్యార్థినికి ఇంటర్లో 987 మార్కులు

Kurnool: నారాయణ విద్యార్థినికి ఇంటర్లో 987 మార్కులు

కర్నూల్ ఓల్డ్ టౌన్ 2020- 2021 బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థిని కుమారి ఎన్. పూజిత గత మార్చిలో జరిగినా ఇంటర్ పరీక్షల్లో 987/1000 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో రెండవ ర్యాంకును, రాష్ట్ర స్థాయిలో నాలుగోవ ర్యాంకులు సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్.కె. అజీజ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఉత్తమ మార్పులు సాధించిన కుమారి పూజితను నారాయణ పాఠశాల ఏ.జీ.ఎం. రమేష్ కుమార్ మరియు ఆర్.ఐ. దుర్గా లక్ష్మి అభినందించారు. ఈ సందర్భంగా ఏ.జీ.ఎం. రమేష్ మాట్లాడుతూ నారాయణ విద్యాసంస్థలు అందించిన అత్యుత్తమ విద్యా బోధన కుమారి పూజితకు ఎంతో సహకరించిందని తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News