Thursday, September 19, 2024
Homeనేరాలు-ఘోరాలుHyd: బేగంపేట నాలాలో మరణించిన పాప కుటుంబానికి పరామర్శ

Hyd: బేగంపేట నాలాలో మరణించిన పాప కుటుంబానికి పరామర్శ

సికింద్రాబాద్ పరిధిలోని బేగంపేట్ కలాసిగుడ నాలాలో పడి మరణించిన చిన్నారి కుటుంబాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి పరామర్శించారు. ప్రభుత్వం తరఫున 5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు, బాధిత కుటుంబాన్ని తప్పకుండా ఆదుకుంటాం అని వారు తెలిపారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్, జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, ఆర్ డి ఓ బీ ఆర్ ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News